Thursday, May 15, 2025
HomeNewsTelanganaరైతుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ నేతల వినతిపత్రం

రైతుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ నేతల వినతిపత్రం

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలు పరిష్కరించాలని, వరికి క్వింటాలుకు రూ. 500 బోనస్ చెల్లించాలని బీజేపీ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందించారు. బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఇతర బీజేపీ నేతలు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు. మిగిలిన రైతు బంధుతో పాటు, రైతు భరోసా నిధులు విడుదల చేయాలని కోరామని వారు తెలిపారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments