రేపు (గురువారం) బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి రానున్నారు. మెదక్ పార్లమెంట్ పరిదిలోని సిద్దిపేటలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నరు. భారీ బహరంగ సభకు జనసమీకరణపై బీజేపీ దృష్టి కేంద్రీకరించింది.
రేపు (గురువారం) బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి రానున్నారు. మెదక్ పార్లమెంట్ పరిదిలోని సిద్దిపేటలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నరు. భారీ బహరంగ సభకు జనసమీకరణపై బీజేపీ దృష్టి కేంద్రీకరించింది.
Hot this week