ఆకూనూరులో యువకుడు మృతి.. శోక సంద్రంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు

సిద్దిపేట జిల్లా ఆకునూరు గ్రామానికి చెందిన ఉల్లెంగల వెంకటేష్ (34) అనే యువకుడు కొద్ది రోజులుగా కాలి గాయంతో బాధడుతున్నాడు. దీనికి తోడు షుగర్ లెవెల్స్ ఎక్కువ అవడంతో హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు (సోమవారం) ఉదయం మృతి చెందాడు. గత కొద్ది రోజుల క్రితమే వెంకటేష్ తండ్రి కూడా చనిపోయాడు. వెంకటేష్ మరణించడంతో కుటుంబసభ్యుల గుండెలు అవిసెలా ఏడుస్తున్నారు. మృదు స్వభావి, స్వౌమ్యుడు, అందరితో ఆప్యాయంగా మాట్లాడే వెంకటేష్ ఇక లేడు అనే వార్తను ఎవరూ కూడా జీర్ణించుకోలేక పోతున్నారు. ఇంత చిన్న వయసులో వెంకటేష్ మరణించడం బాధాకరమని బంధువులు, గ్రామస్థులు అంటున్నారు. ఈ నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని పలువురు గ్రామస్థులు కోరుతున్నారు.

స్నేహితుల నివాళులు..

వెంకటేష్ మరణవార్తతో స్నేహితులు ఒక్కసారిగా షాక్ కు గురి అయ్యారు. అందరితో సన్నిహితంగా ఉండే తమ మిత్రుడు ఇక లేడు అనే మాట వినగానే స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

IMG 20230731 WA0018 1

బాల్య మిత్రుల చేయూత…

వెంకటేష్ 2003-04 గ్రామంలోని హైస్కూల్ పదోతరగతి క్లాస్ మెట్స్ బాల్య మిత్రులు అనే వాట్సప్ గ్రూప్ ద్వారా అందరూ కూడా వెంకటేష్ మరణ వార్తను తెలుసుకొని, అతని కుటుంబానికి ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఎవరికి శక్తికి మించిన సాయం వారు చేయాలని స్నేహితులు నిర్ణయించుకున్నారు.

IMG 20230731 WA0017
Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వస్తుందా.. ‘గులాబీ’ గుబాలించేనా ?

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ...

తెలంగాణ బీజేపీ నాయకులతో అధిష్టానం.. పనిచేసే వారికే పదవులు !

తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో...

తెలంగాణ మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...

సంక్రాంతి తర్వాత తెలంగాణ బీజేపీ లో అనూహ్య మార్పులు !

తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మేమే అని బీజేపీ ఎందుకు అంటుంది..?...

కొమురవెల్లి మల్లన్న కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కల్యాణోత్సవానికి రావాలని కోరుతూ అటవీ, పర్యావరణ,...

Topics

బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వస్తుందా.. ‘గులాబీ’ గుబాలించేనా ?

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ...

తెలంగాణ బీజేపీ నాయకులతో అధిష్టానం.. పనిచేసే వారికే పదవులు !

తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో...

తెలంగాణ మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...

సంక్రాంతి తర్వాత తెలంగాణ బీజేపీ లో అనూహ్య మార్పులు !

తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మేమే అని బీజేపీ ఎందుకు అంటుంది..?...

కొమురవెల్లి మల్లన్న కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కల్యాణోత్సవానికి రావాలని కోరుతూ అటవీ, పర్యావరణ,...

తెలంగాణ అస్తిత్వాన్ని కాాపాడుకోవడం కోసం మరో పోరాటం: కేటిఆర్

తెలంగాణ సాహితీ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన కవి, రచయిత నందిని...

దొడ్డి కొమురయ్య కురుమ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ కోకాపేటలో దొడ్డి కొమురయ్య (Doddi Komaraiah) కురుమ భవనాన్ని ముఖ్యమంత్రి...

వికారాబాద్ లో కామన్ డైట్ ప్లాన్ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని సంక్షేమ హాస్టల్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img