Menu

  • Home
  • తెలంగాణ
  • రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు: జర్నలిస్ట్ శిగుల్ల రాజు
Image

రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు: జర్నలిస్ట్ శిగుల్ల రాజు

వినాయక చవితి సందర్భంగా ప్రముఖ జర్నలిస్ట్ శిగుల్ల రాజు రాష్ట్రప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సకల శాస్త్రాలకు అధిపతిగా, బుద్దికి, జ్ణానానికి ఆరాధ్యుడిగా.. ఆటంకాలను తొలిగించే విఘ్నేశ్వరుడిగా.. భక్తి శ్రద్దలతో మనం జరుపుకునే పండుగ గణపతి నవరాత్రులు అని అన్నారు. ఈ నవరాత్రి ఉత్సవాలను ప్రజలందరూ శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లివిరిసేలా, ఆనందంతో జరుపుకోవాలని ఆయన కోరారు. తలపెట్టిన కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగేలా, సుఖశాంతులతో జీవించేలా, ప్రజలందరికీ ఆ ఏకదంతుని దీవెనలు ఎల్లవేలలా ఉండాలని శిగుల్ల రాజు ప్రార్థించారు.

1001096155
Share the post