NewsTelanganaNomionations Withdraw: అత్యధికంగా అక్కడి నుండే నామినేషన్ల ఉపసంహరణ

Nomionations Withdraw: అత్యధికంగా అక్కడి నుండే నామినేషన్ల ఉపసంహరణ

-

- Advertisment -spot_img

తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణకు గడువు 15వ తేదీ బుధవారంతో ముగిసింది. 119 నియోజకవర్గాల్లో నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 2,298 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఈసారి అత్యధికంగా 4,798 మంది నిమినేషన్లు వేశారు. నామినేషన్ల పరిశీలనలో 608 నామినషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అనంతరం 2,898 మంది నామినేషన్లను ఎన్నికల సంఘం ఆమోదించింది. బుధవారం వరకు నామినేషన్ల ఉపసంహరనణ గడువు ఉండడంతో, ప్రధాన పార్టీల అభ్యర్ధులు రెబల్స్ ను, ఇండిపెండెంట్ అభ్యర్ధులను బుజ్జగించి, నామినేషన్లను ఉపసంహరణ చేయించగలిగారు. అత్యధికంగా గజ్వెల్ లో 70 మంది, కామారెడ్డిలో 44 మందితో కలిపి మెత్తం 600 మంది క్యాండిడేట్లు తమ నామినేషన్లను వాపస్ తీసుకున్నారు. చివరకు 2,298 మంది ఎన్నికల్లో పోటీలో నిలిచారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.

Latest news

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డు

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఒక సెకనుకు 1.02 పెటాబిట్స్ (Pbps) వేగంతో డేటాను బదిలీ చేయగలిగారు. ఇది ఎంత వేగం...

Kangana Ranaut: ఎంపీలకు జీతం సరిపోవడం లేదు: కంగనా రనౌత్

మండి ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. కంగనా రనౌత్ ఎంపీలకు జీతం సరిపోవడం లేదు అని, ఎంపీలకు కేంద్రం...

16వ రోజ్‌గార్ మేళా.. నియామక పత్రాలు అందజేసిన కిషన్ రెడ్డి

హైదరాబాద్‌లోని రైల్ కళారాంగ్‌లో జరిగిన 16వ రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ...

అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. సీఎం శుభాకాంక్షలు

హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో శుక్రవారం అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు....
- Advertisement -spot_imgspot_img

జీఎస్టీ వసూళ్లలో ఏపీ రోల్ మోడల్‌గా ఉండాలి: సీఎం చంద్రబాబు

జీఎస్టీ వసూళ్లలో దేశానికి రోల్ మోడల్‌గా ఆంధ్రప్రదేశ్‌ను నిలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పన్ను ఎగవేతలను నిరోధించడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆయన...

రాగ‌ల 72 గంట‌ల్లో.. కేటీఆర్ Vs మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్..!

తెలంగాణ రాజకీయం ప్రస్తుతం అటు సవాళ్లు, ఇటు ప్రతిసవాళ్లతో అట్టుడుకుతోంది. రాగ‌ల 72 గంటల్లో ఈ రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా...

Must read

- Advertisement -spot_imgspot_img

You might also likeRELATED
Recommended to you