Thursday, May 15, 2025
HomeNewsTelanganaకేసు నుండి ఒకరిని తప్పించబోయి 15 మంది దొరొకిపోయారు..

కేసు నుండి ఒకరిని తప్పించబోయి 15 మంది దొరొకిపోయారు..

ప్రజా భవన్ ముందు జ‌రిగిన‌ యాక్సిడెంట్ కేసులో బోధ‌న్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్‌ను ఆ కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించిన 15 మంది జైలుకు వెళ్లవ‌ల‌సి వచ్చింది. ఎమ్మెల్యే ష‌కీల్ తో పాటు ఇద్దరు సీఐలు, మరో 12 మంది అతడిని కేసు నుండి తప్పించేందుకు ప్రయత్నించారని ఉన్న‌తాధికారులు గుర్తించారు. దీంతో వారిపై 19 సెక్షన్లతో కేసు రిజిస్టర్ చేశారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments