Thursday, June 19, 2025
HomeNewsInternationalమిస్ వరల్డ్ కు శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్ట్ శిగుల్ల రాజు

మిస్ వరల్డ్ కు శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్ట్ శిగుల్ల రాజు

72వ మిస్ వరల్డ్ పోటీలలో విజయం సాధించిన థాయ్ లాండ్ సుందరి ఓపల్ సుచాత చువాంగ్​ శ్రీ  (Opal Suchata Chuang sri) ని ప్రముఖ జర్నలిస్ట్ శిగుల్ల రాజు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. థాయ్ లాండ్ దేశం నుండి మొదటిసారిగా ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకోవడం ఆనందంగా ఉందని చువాంగ్ అన్నారు. అవకాశం వస్తే తెలంగాణకు మళ్లీ వస్తానని అన్నారు.

Journalist Shigulla Raju met Miss World

హైదరాబాద్ లో శనివారం జరిగిన మిస్ వరల్డ్ పోటీలకు ప్రపంచం నలుమూలల నుండి 108 మంది అందగత్తెలు పాల్గొన్న ఈ పోటీలో, థాయిలాండ్‌కు చెందిన ఓపల్ సుచాతా మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఆమెకు గత ఏడాది మిస్ వరల్డ్ విజేత, చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిస్కోవా కిరీటాన్ని అలంకరించారు.

Journalist Shigulla Raju met Miss World 2025

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments