NewsInternational4-day workweek: ఇక వారానికి నాలుగు రోజులే పనిదినాలు.. ప్రభుత్వం సుముఖత

4-day workweek: ఇక వారానికి నాలుగు రోజులే పనిదినాలు.. ప్రభుత్వం సుముఖత

-

- Advertisment -spot_img

ప్రపంచ వ్యాప్తంగా కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగులు ఐదు రోజులు పనిచేసే సంస్కృతి ప్రస్తుతం ఉంది. శని ఆదివారాలు సెలవులుగా ఉంటున్నాయి. మన దేశం విషయానికి వస్తే పలు కార్యాలయాల్లో వారానికి ఆరు రోజులు, మరికొన్ని సంస్థల్లో ఐదురోజుల పని విధానం కొనసాగుతుంది. కానీ తాజాగా జపాన్(japan) ఉద్యోగుల పని విధానంలో పలు కీలక మార్పులను తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వారానికి నాలుగు రోజులు(4 days work) పని చేయాలనే ప్రతిపాదనకు జపాన్ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. వారానికి నాలుగు రోజుల పని వల్ల ఉద్యోగులు తమ పిల్లలను పెంచడం, వృద్ధ బంధువులను చూసుకునే వారు ఉద్యోగాల్లో ఎక్కువ కాలం ఉండేందుకు వీలుపడుతుందని పేర్కొన్నారు. ఈ విధానం వల్ల కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ.. దీనిపై ముందుకు వెళ్లేందుకు జపాన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.

Latest news

అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. సీఎం శుభాకాంక్షలు

హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో శుక్రవారం అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు....

జీఎస్టీ వసూళ్లలో ఏపీ రోల్ మోడల్‌గా ఉండాలి: సీఎం చంద్రబాబు

జీఎస్టీ వసూళ్లలో దేశానికి రోల్ మోడల్‌గా ఆంధ్రప్రదేశ్‌ను నిలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పన్ను ఎగవేతలను నిరోధించడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆయన...

రాగ‌ల 72 గంట‌ల్లో.. కేటీఆర్ Vs మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్..!

తెలంగాణ రాజకీయం ప్రస్తుతం అటు సవాళ్లు, ఇటు ప్రతిసవాళ్లతో అట్టుడుకుతోంది. రాగ‌ల 72 గంటల్లో ఈ రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా...

గ్లోబ‌ల్ కేపిట‌ల్ ఆఫ్ ఏఐ గా తెలంగాణ‌: మంత్రి శ్రీధ‌ర్ బాబు

తెలంగాణను గ్లోబల్ క్యాపిటల్ ఆఫ్ ఏఐ (Global Capital of AI) గా తీర్చి దిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ...
- Advertisement -spot_imgspot_img

BJP: ఎమ్యెల్యే రాజాసింగ్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. పార్టీకి రాజీనామా

తెలంగాణ భారతీయ జనతా పార్టీలో అధ్యక్ష పదవి వ్యవహారం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడానికి పార్టీ...

పాశమైలారంలో ఫైర్ యాక్సిడెంట్.. 10 మంది మృతి !

సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారంలో ఫైర్ యాక్సిడెంట్ జ‌రిగింది. ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో జరిగిన భారీ...

Must read

- Advertisement -spot_imgspot_img

You might also likeRELATED
Recommended to you