Tuesday, April 22, 2025
HomeSportsVirat kohli: వన్డేల్లో విరాట్ కోహ్లీ 50వ సెంచరీ.. సచిన్ రికార్డును దాటేసిన కొహ్లీ

Virat kohli: వన్డేల్లో విరాట్ కోహ్లీ 50వ సెంచరీ.. సచిన్ రికార్డును దాటేసిన కొహ్లీ

టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు. వన్డేల్లో 50వ సెంచరీ చేసిన ఏకైక క్రికెటర్ గా కోహ్లీ నిలిచాడు. ఇటీవలే 49 సెంచరీలు పూర్తిచేసి లెజెండ్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ (49 సెంచరీలు) సరసన నిలిచాడు. తాజాగా న్యూజీలాండ్ తో జరిగిన మ్యాచ్ లో 50వ సెంచరీ చేసి రికార్డు నెలకోల్పాడు. ప్సస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో ఈ రికార్డు సాధించాడు. విరాట్ కోహ్లీ ఇప్పటివరకూ ఆడిన 279 వన్డే ఇన్నిగ్స్ ల్లో ఈ 50 సెంచరీలు సాధించాడు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments