India vs England: సెంచరీతో అదరగొట్టిన యశస్వి జైస్వాల్
ఇంగ్లండ్లోని లీడ్స్ మైదానంలో జరుగుతున్న India vs England మద్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. కేవలం 152 బంతుల్లోనే 16 ఫోర్లు, ఒక సిక్సర్తో కలిపి వంద పరుగుల మార్కును అందుకున్నాడు. జైస్వాల్తో పాటు కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా అర్ధ సెంచరీతో రాణించాడు. ప్రస్తుతం 74 బంతుల్లో 58 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. అంతకుముందు ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా 78 […]
India vs England: సెంచరీతో అదరగొట్టిన యశస్వి జైస్వాల్ Read More »









