Menu

Uncategorized

cf20e1f1 73c8 44d7 aaa8 c936f05fb012

సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.. మ‌హిళా సంఘాలకు రైస్ మిల్లులు

మహిళా సంఘాలకు రైస్ మిల్లులు, గోదాములు రాబోయే రోజుల్లో ప్ర‌తి మండ‌ల కేంద్రంలో మ‌హిళా సంఘాల ఆధ్వ‌ర్యంలో రైస్ మిల్లులు, గోదాములు ఏర్పాటు చేసే బాధ్య‌త‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం, తాను తీసుకుంటామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఐకేపీ కేంద్రాల్లో మ‌హిళా సంఘాల కొనుగోలు చేసే వ‌డ్ల‌ను ఆ గోదాముల్లో నిల్వ చేయ‌డంతో పాటు మిల్లింగ్ చేసి రాష్ట్ర ప్ర‌భుత్వానికి, ఎఫ్‌సీఐకి స‌ర‌ఫ‌రా చేసే బాధ్య‌త‌ను మ‌హిళా సంఘాల‌కే అప్ప‌చెబుతామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. […]

సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.. మ‌హిళా సంఘాలకు రైస్ మిల్లులు Read More »

10304a70 8073 4276 98a5 337fbafa35ec

హ‌క్కుల ర‌క్ష‌ణ కోసం ద‌క్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలి: సీఎం రేవంత్

ఒకే దేశం.. ఒకే ఎన్నిక నిజానికి ఒకే వ్య‌క్తి.. ఒకే పార్టీ అనే విధాన‌మ‌ని… ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ర‌హ‌స్య అజెండా అదే అని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న మ‌రో అంశ‌మ‌ని.. కుటుంబ నియంత్ర‌ణ విధానంతో పాటు ఉత్త‌రాది రాష్ట్రాల‌తో పోల్చితే ద‌క్షిణాది రాష్ట్రాలు మెరుగైన సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టినందుకు ద‌క్షిణాదిని శిక్షిస్తున్నారా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. మ‌ల‌యాళీ దిన‌ప‌త్రిక మాతృభూమి కేర‌ళ రాజ‌ధాని తిరువ‌నంత‌పురంలో ఆదివారం ఏర్పాటు చేసిన మాతృభూమి ఇంట‌ర్నేష‌న‌ల్

హ‌క్కుల ర‌క్ష‌ణ కోసం ద‌క్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలి: సీఎం రేవంత్ Read More »

prajapalana-vijayotsavalu-celebrations

ఆందోల్ – జోగిపేటలో ఘనంగా ప్రజాపాలన విజయోత్సవాలు

ప్రజాపాలన విజయోత్సవాలు – 2024 లోభాగంగా ప్రజాపాలన సంబరాలు అంబరాన్ని అంటేలా రాష్ట్రంలో మొదటగా మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏడాది కాలంలో అమలైన ప్రజాసంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభఉత్వం పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇందులో బాగంగా స్కృతిక సారథి కళాకారులు తమ ఆటపాటలతో ప్రజలకు వివిధ కళారూపాలలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు

ఆందోల్ – జోగిపేటలో ఘనంగా ప్రజాపాలన విజయోత్సవాలు Read More »

f43ea42c 6ad1 4985 99cc 27330aee2fc8

జర్నలిస్టులకు ప్రత్యేక రక్షణ చట్టం తేవాలి: IJU అధ్యక్షులు కె. శ్రీనివాస్ రెడ్డి

ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ కార్యవర్గ సమావేశాలు గురువారం ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ లో అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు ఐజేయూ అధ్యక్షులు కె. శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర అటవీశాఖ మంత్రి సుబోధ్ అనియాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు శ్రీనివాస్ రెడ్డి సమావేశాన్ని ప్రారంభిస్తూ.. దేశంలో జర్నలిస్టులకు రక్షణ కరువైందని అన్నారు. అందుకోసం ప్రత్యేక రక్షణ చట్టం కావాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ పై జర్నలిస్ట్ సమాజంలో

జర్నలిస్టులకు ప్రత్యేక రక్షణ చట్టం తేవాలి: IJU అధ్యక్షులు కె. శ్రీనివాస్ రెడ్డి Read More »

br naidu

TTD: టీటీడీ చైర్మెన్ గా బీఆర్ నాయుడు.. 24 మందితో పాలక మండలి

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) బోర్డు ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు(BR Naidu) నియమితులయ్యారు. టీవీ5 ఛైర్మన్‌ గా ఉన్న బీఆర్‌ నాయుడును టీటీడీ బోర్డు ఛైర్మన్‌గా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రెండేళ్ల పాటు టీటీడీ బోర్డు చైర్మన్‌ గా కొనసాగనున్నారు. టీవీ5, హిందూధర్మం ఛానెళ్ల వ్యవస్థాపకులుగా, హిందూ ధార్మిక కార్యక్రమాల నిర్వహణలో బీఆర్ నాయుడు తెలుగు రాష్ట్రాలలో తనదైన ముద్ర వేశారు. టీటీడీ ఛైర్మన్‌తో కలిపి మొత్తం 24 మంది సభ్యుల

TTD: టీటీడీ చైర్మెన్ గా బీఆర్ నాయుడు.. 24 మందితో పాలక మండలి Read More »

image removebg preview

Konda sureka: అటవీ సిబ్బందికి ప్రెసిడెన్షియల్ గ్యాలంట్రీ అవార్డులు!

దేశవ్యాప్తంగా అటవీ సిబ్బంది అందిస్తున్న నిరుపమానమైన సేవలను గుర్తిస్తూ వారికి ప్రతి యేడాది “ప్రెసిడెన్షియల్ గ్యాలంట్రీ అవార్డులు” అందించాలని కోరుతూ అటవీ, పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కేంద్ర పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ కు లేఖ రాశారు. ‘ఆల్ ఇండియా రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్స్ ఫెడరేషన్’ విన్నపాన్ని తెలుపుతూ అటవీ అధికారులకు ఈ అవార్డును అందించాల్సిన అవసరాన్ని మంత్రి సురేఖ కేంద్రమంత్రికి వివరించారు. ఈ అవార్డుతో

Konda sureka: అటవీ సిబ్బందికి ప్రెసిడెన్షియల్ గ్యాలంట్రీ అవార్డులు! Read More »

Abstract Watercolor Background Thank You Poster

Bathukamma 2024: తెలంగాణ ఆడబిడ్డలకు శిగుళ్ల రాజు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

పూలను పూజించే గొప్ప సంస్కృతి ప్రపంచంలో ఎక్కడా లేదని ప్రముఖ జర్నలిస్ట్ శిగుళ్ళ రాజు అన్నారు. తెలంగాణ ఆడబిడ్డలకు ఆయన సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. మన సాంప్రదాయాలు ఎల్లలు దాటుతూ దేశ విదేశాల్లో కూడా బతుకమ్మ పండగను జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. వీరోచిత పోరాటాలకు, నియంతృత్వనికి వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ పోరాటాల్లో బతుకమ్మ పండుగే స్ఫూర్తిగా నిలిచిందని అన్నారు. రంగురంగుల పూలతో గ్రామగ్రామాన సద్దుల బతుకమ్మను ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకుంటూ.. భావితరాలకు మన

Bathukamma 2024: తెలంగాణ ఆడబిడ్డలకు శిగుళ్ల రాజు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు Read More »

cm revanth reddy districts tour schedule

చెరువులు ఆక్రమించిన వారు ఎంతటివారైనా వదలం: సీఎం రేవంత్ రెడ్డి

జనహితం కోసం, భవిష్యత్ తరాల మేలు కోసం చెరువుల పరిరక్షణను హైడ్రా ద్వారా బృహత్తర బాధ్యతగా తీసుకున్నామని, ఇందులో రాజకీయ ఒత్తిళ్లకు స్థానం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. లేక్ సిటీగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరానికి పూర్వవైభవం తీసుకురావాలని ఆయన సూచించారు. ప్రకృతి వనరులను కాపాడకపోతే అనర్థాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, భవిష్యత్ తరాల మనుగడ సురక్షితంగా ఉండాలంటే ప్రస్తుతం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భగవద్గీత ప్రేరణతో శ్రీకృష్ణుడు మార్గదర్శిగా చెరువుల

చెరువులు ఆక్రమించిన వారు ఎంతటివారైనా వదలం: సీఎం రేవంత్ రెడ్డి Read More »

ATRAM SUGUNAKKA

పాడి కౌషిక్ రెడ్డిపై ఆత్రం సుగుణక్క సంచలన వ్యాఖ్యలు.. బ్లాక్ మెయిల్ చేసి గెలిచిన ఎమ్మెల్యేకు మంత్రి సీతక్కను విమర్శించే స్థాయి లేదు

ఎన్నికల్లో గెలిపించకుంటే భార్య పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని నియోజకవర్గ ప్రజలను బ్లాక్ మెయిల్ చేసి గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మంత్రి సీతక్కను విమర్శించే స్థాయి కాదని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఆత్రం సుగుణక్క అన్నారు. మంగళవారం ఉట్నూర్ లోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి సీతక్కపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నీచ చరిత్ర ఏంటో తెలంగాణ సమాజానికి తెలుసని అన్నారు. ఎన్నికల్లో

పాడి కౌషిక్ రెడ్డిపై ఆత్రం సుగుణక్క సంచలన వ్యాఖ్యలు.. బ్లాక్ మెయిల్ చేసి గెలిచిన ఎమ్మెల్యేకు మంత్రి సీతక్కను విమర్శించే స్థాయి లేదు Read More »

8e7ec99e e47e 465d 9c8c a57da60d34fd

కాంగ్రెస్ ఎన్నికల హామీ బీసీ డిక్లరేషన్ ను వెంటనే అమలు చేయాలి: బీజేపీ

ఇటీవల ప్రకటించిన బడ్జెట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందని..కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన బడ్జెట్ లో బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని

కాంగ్రెస్ ఎన్నికల హామీ బీసీ డిక్లరేషన్ ను వెంటనే అమలు చేయాలి: బీజేపీ Read More »