Thursday, May 15, 2025
HomeNewsTelanganaVijayashanthi: కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి.. ఖర్గే సమక్షంలో పార్టీలో చేరిన రాములమ్మ

Vijayashanthi: కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి.. ఖర్గే సమక్షంలో పార్టీలో చేరిన రాములమ్మ

విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో రాములమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె రెండు రోజుల క్రితం బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం గాంధీభవన్ లో ఖర్గే, ఇతర రాష్ట్ర నేతల ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. విజయశాంతికి మెదక్ ఎంపీ సీటు హామీ ఇచ్చాకనే పార్టీలో చేరారు అని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు విజయశాంతి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments