బీజేపీ ‘ఛలో బాటసింగారం’.. ‘డబుల్ ఇండ్ల’ సందర్శనకు వెళ్లకుండా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సహా నేతల అరెస్ట్

బీజేపీ ఆధ్వర్యంలో తలపెట్టిన ఛలో బాట సింగారం కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ముందస్తుగా తెల్లవారుఝాము నుంచే బీజేపీ నేతలను ఎక్కడికక్కడే అడ్డుకున్నారు పోలీసులు. బాట సింగారంలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను సందర్శించకుండా ముందుగానే అదుపులోకి తీసుకున్నారు.

1

ఉదయం నుండే పోలీసులు బేజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. శంషాబాద్ వద్ద కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. వర్షంలోనే రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఆయనతో పాటు దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్ రావు కూడా ఉన్నారు. బాట సింగారానికి నేతలు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవటంపై కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

2

బాటసింగారంకు బయలుదేరిన కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కిషన్‌రెడ్డిని పోలీసులు అడ్డుకుని, అరెస్ట్ చేశారు. కిషన్ రెడ్డి అరెస్ట్ తో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఉదయం ఢిల్లీ నుంచి నగరానికి వచ్చిన కిషన్‌రెడ్డి, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుండి ఎమ్మెల్యే రఘునందన్ రావుతో కలిసి బాటసింగారంకు బయలుదేరారు. అయితే, పోలీసులు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని ఎయిర్‌పోర్టు పరిధి దాటగానే వాహనాలను అడ్డుపెట్టి మరీ కిషన్ రెడ్డి కాన్వాయ్‌ ని పోలీసులు ఆపేశారు. దీంతో, కిషన్ రెడ్డి, రఘునందనరావు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయితే, అది అధికారిక కార్యక్రమం కాదు కాబట్టి కేంద్రమంత్రిని అడ్డుకున్నామని పోలీసులు చెప్నారు. పోలీసుల తీరుపై బీజేపీ కార్యకర్తలు, నాయకులు భగ్గుమంటున్నారు. బలవంతంగా కిషన్‌రెడ్డి, రఘునందన్‌రావును పోలీసులు అరెస్ట్ చేసి, అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు ప్రాంతంలో చాలాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

3
Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

సంక్రాంతి సందర్బంగా P4 విధానంలో భాగస్వాములమవుదాం: సీఎం చంద్రబాబు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, దేశవిదేశాల నుంచి జన్మభూమికి వచ్చి బంధుమిత్రులతో...

తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను...

బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వస్తుందా.. ‘గులాబీ’ గుబాలించేనా ?

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ...

తెలంగాణ బీజేపీ నాయకులతో అధిష్టానం.. పనిచేసే వారికే పదవులు !

తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో...

తెలంగాణ మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...

Topics

సంక్రాంతి సందర్బంగా P4 విధానంలో భాగస్వాములమవుదాం: సీఎం చంద్రబాబు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, దేశవిదేశాల నుంచి జన్మభూమికి వచ్చి బంధుమిత్రులతో...

తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను...

బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వస్తుందా.. ‘గులాబీ’ గుబాలించేనా ?

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ...

తెలంగాణ బీజేపీ నాయకులతో అధిష్టానం.. పనిచేసే వారికే పదవులు !

తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో...

తెలంగాణ మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...

సంక్రాంతి తర్వాత తెలంగాణ బీజేపీ లో అనూహ్య మార్పులు !

తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మేమే అని బీజేపీ ఎందుకు అంటుంది..?...

కొమురవెల్లి మల్లన్న కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కల్యాణోత్సవానికి రావాలని కోరుతూ అటవీ, పర్యావరణ,...

తెలంగాణ అస్తిత్వాన్ని కాాపాడుకోవడం కోసం మరో పోరాటం: కేటిఆర్

తెలంగాణ సాహితీ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన కవి, రచయిత నందిని...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img