Revanth Reddy: బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇక మిగిలినవి 99 రోజులే.. సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

తుక్కుగూడలో కాంగ్రెస్ విజయభేరి సభలో సోనియా గాంధీ 6 హామీలను ప్రకటించిన తర్వాత.. కేసీఆర్, కేటీఆర్ లకు ఏం చేయాలో అర్థం కావడం లేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి 99 రోజుల సమయం మాత్రమే ఉందని, తరువాత ఏర్పడేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రేవంత్ జోస్యం చెప్పారు.

రేవంత్ రెడ్డి ట్వీట్..

తెలంగాణ కోసం తల్లి సోనియమ్మ ఇచ్చిన ఆరు గ్యారంటీలను చూసి,
అర్ధరాత్రి నుంచి అంగీలు చింపుకుంటున్న అయ్యా, కొడుకులకు..

మా నాయకులు
రాహుల్ గాంధీ గారు చెప్పిన విధంగా రాబోయే 100 రోజుల్లో..

దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని దోఖా ఇచ్చిన
దగాకోరును గద్దె దించడం గ్యారంటీ…!

మూడెకరాల భూమి మాట తప్పి, వేల ఎకరాలు వెనకేసిన
భూబకాసురులను బొందపెట్టడం గ్యారంటీ…!

కాపలా కుక్కలాగా ఉంటానని, ఖజానాను కొల్లగొడుతున్న
దొంగల ముఠాను తరిమికొట్టడం గ్యారంటీ…!

కమీషన్లను దండుకోవడమే ‘మిషన్’ లాగా పెట్టుకున్న
వసూల్ రాజాల భరతంపట్టడం గ్యారంటీ…!

పదేండ్లలో వందేండ్ల విధ్వంసం సృష్టించిన
వినాశకారులను పాతరేయడం గ్యారంటీ…!

తెలంగాణ ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టిన
‘గులామీ’ గ్యాంగును పాతాళానికి తొక్కడం గ్యారంటీ…!

నాలుగు కోట్ల ప్రజల కళ్లుగప్పి తెలంగాణ సంపదను వాటాలేసి పంచుకుంటున్న తోడు దొంగల
ముసుగులను ఊడదీసి ప్రజాక్షేత్రంలో ఉరికించడం గ్యారంటీ…!

అధికారం శాశ్వతం అనుకుని నీలిగిన నిజాం రాచరికాన్నే పీచమణిచిన గడ్డ ఇది..
మీరొక లెక్కా..?

అధికారంలోకి వస్తున్నాం.. అన్ని గ్యారంటీలు అమలు చేస్తున్నాం..

జై కాంగ్రెస్!
జై తెలంగాణ!

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం: మంత్రి దామోదర

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వైద్య,...

Prajavani: ప్రజావాణికి 4901 దరఖాస్తులు

హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన...

అబ్కారీ శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి జూప‌ల్లి

ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల సమస్యల సత్వర పరిష్కారానికి తన...

తెలంగాణకు 20 ల‌క్ష‌ల ఇండ్లు మంజూరు చేయండి: పొంగులేటి

తెలంగాణ ప్రాంత ప్ర‌జ‌ల ఆశ‌లు, ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా గ‌డ‌చిన ప‌ది సంవ‌త్స‌రాల‌లో...

గౌరవెల్లి భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కారిస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిని రవాణా మరియు బీసీ సంక్షేమ...

Topics

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం: మంత్రి దామోదర

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వైద్య,...

Prajavani: ప్రజావాణికి 4901 దరఖాస్తులు

హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన...

అబ్కారీ శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి జూప‌ల్లి

ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల సమస్యల సత్వర పరిష్కారానికి తన...

తెలంగాణకు 20 ల‌క్ష‌ల ఇండ్లు మంజూరు చేయండి: పొంగులేటి

తెలంగాణ ప్రాంత ప్ర‌జ‌ల ఆశ‌లు, ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా గ‌డ‌చిన ప‌ది సంవ‌త్స‌రాల‌లో...

గౌరవెల్లి భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కారిస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిని రవాణా మరియు బీసీ సంక్షేమ...

ముగిసిన సీఎం సింగపూర్​ పర్యటన.. దావోస్ కు రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం మూడు...

రాష్ట్రాన్నిఆర్ధికవిధ్వ‌సం చేసిన వారు విమ‌ర్శ‌లు చేయ‌డం విడ్డూరం: భట్టి

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల 15వ తేదీ తర్వాత జీతాలు ఇచ్చే...

అసత్య ప్రచారాలపై డీసీపీకి బీఆర్ఎస్ మహిళా విభాగం ఫిర్యాదు

సోషల్ మీడియా ద్వారా ఫేక్ న్యూస్ తో బీఆర్ఎస్ పార్టీ పైన,...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img