దేశంలోని అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ గా అమ్రాబాద్ ఫారెస్ట్

అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ఫారెస్ట్ అధికారులు బైక్ ర్యాలీ నిర్వహించారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలో ఫారెస్ట్ అధికారలు బేస్ క్యాంపు ఆవరణంలో హరితహారం మొక్కలు నాటారు. . నల్లమల అడవిలో పులుల సంచారంపై సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. నల్లమలలో క్రమ క్రమంగా పులుల సంఖ్య పెరుగుతుందని అధికారులు అంటున్నారు. అమ్రాబాద్ నల్లమల అడవిలో 23 ఆడ పులులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దేశంలోనే పులులకు నివాసంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉందని అన్నారు. ప్రపంచ టైగర్స్ డే సందర్భంగా ప్రజలకు అవగాహన నిమిత్తమై ర్యాలీ నిర్వహించినట్టు ఫారెస్ట్ అధికారులు తెలిపారు.

8855d537 d4b4 4f67 ab7a c19635ff59f6
Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

రెప్పపాటు కూడా విద్యుత్ అంతరాయం ఏర్పడవద్దు.. అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి

రానున్న వేసవిలో డిమాండ్ మేరకు విద్యుత్తును అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం...

Manda Krishna Madiga : సీఎం రేవంత్ రెడ్డితో మందకృష్ణ మాదిగ స‌మావేశం

ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిట్ మెంట్ ను...

Maha kumbh Road accident: కుంభమేళ నుంచి తిరిగి వస్తున్న హైదరబాద్ వాసులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం

కుంభమేళాకు వెళ్ళి తిరుగు ప్రమాణమైన హైదరాబాద్ వాసులు మధ్యప్రదేశ్‌లో జరిగిన ఘోర...

జబల్‌పూర్ ప్రమాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి

మధ్యప్రదేశ్ లోని జబల్‌పూర్ సమీపంలో ఇవాళ ఉదయం జరిగిన రోడ్డుప్రమాద ఘటనలో...

జబల్​పూర్ ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి

మధ్యప్రదేశ్ లోని జబల్​పూర్​ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్...

Topics

రెప్పపాటు కూడా విద్యుత్ అంతరాయం ఏర్పడవద్దు.. అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి

రానున్న వేసవిలో డిమాండ్ మేరకు విద్యుత్తును అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం...

Manda Krishna Madiga : సీఎం రేవంత్ రెడ్డితో మందకృష్ణ మాదిగ స‌మావేశం

ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిట్ మెంట్ ను...

Maha kumbh Road accident: కుంభమేళ నుంచి తిరిగి వస్తున్న హైదరబాద్ వాసులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం

కుంభమేళాకు వెళ్ళి తిరుగు ప్రమాణమైన హైదరాబాద్ వాసులు మధ్యప్రదేశ్‌లో జరిగిన ఘోర...

జబల్‌పూర్ ప్రమాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి

మధ్యప్రదేశ్ లోని జబల్‌పూర్ సమీపంలో ఇవాళ ఉదయం జరిగిన రోడ్డుప్రమాద ఘటనలో...

జబల్​పూర్ ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి

మధ్యప్రదేశ్ లోని జబల్​పూర్​ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్...

హౌసింగ్ భూముల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం ద్విముఖ వ్యూహం

రెండు సంస్ధ‌ల నుంచి 18 ఎక‌రాలు స్వాధీనం రూ. 25 కోట్ల‌తో ప్ర‌హారీగోడ‌ల‌...

హ‌క్కుల ర‌క్ష‌ణ కోసం ద‌క్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలి: సీఎం రేవంత్

ఒకే దేశం.. ఒకే ఎన్నిక నిజానికి ఒకే వ్య‌క్తి.. ఒకే పార్టీ...

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో ప్రభావం చూపుతాయా..?

ఢిల్లీలో దాదాపు 27 సంవత్సరాల తరువాత బీజేపీ విజయబావుటా ఎగురవేసింది. డిల్లీలో...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img