Thursday, May 15, 2025
HomeNewsTelanganaMedchal: మేడ్చల్ జువెలరీ షాప్ లో దొంగల బీభత్సం..కత్తితో యజమానిపై దాడి

Medchal: మేడ్చల్ జువెలరీ షాప్ లో దొంగల బీభత్సం..కత్తితో యజమానిపై దాడి

మేడ్చల్ లో దారుణ ఘటన జరిగింది. మేడ్చల్ పట్టణంలోని జగదాంబ బంగారం షాప్ లో పట్టపగలే దారుణానికి తెగబడ్డారు. ఇద్దరు దుండగులు బుర్కా వేసుకుని వచ్చారు. కత్తితో షాప్ యజమానిని మెడ కింద పొడిచి బంగారం ఇవ్వాలని బెదిరించారు. కొంత బంగారం ఎత్తుకెళ్లారని చెబుతున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ ఫుటేజీలో నమోదయ్యాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలించారు. దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments