Friday, April 18, 2025
HomeNewsTelanganaప్రొఫెసర్ జయశంకర్ త్యాగాలు మరువ లేనివి: కేసీఅర్

ప్రొఫెసర్ జయశంకర్ త్యాగాలు మరువ లేనివి: కేసీఅర్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తన జీవితాన్నే అర్పించిన మహనీయుడు, తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ అని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. శుక్రవారం రోజున (జూన్ 21) జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. జయశంకర్ స్ఫూర్తి పదేళ్ల పాటు కొనసాగిన బీఆర్ఎస్ ప్రగతి పాలనలో ఇమిడి ఉందని.. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ నేటి రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని మరింతగా ఇనుమడింప జేసే విధంగా పాలన అందించిన నాడే వారికి ఘన నివాళి అర్పించిన వారమవుతామని కేసీఅర్ తెలిపారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments