NewsInternationalPM Modi: ప్రధాని నరేంద్ర మోడీ ఉక్రెయిన్ పర్యటన ఖరారు

PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ ఉక్రెయిన్ పర్యటన ఖరారు

-

- Advertisment -spot_img

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉక్రెయిన్ పర్యటన ఖరారయింది. ఈనెల 23న ఉక్రెయిన్‌ లో ప్రధాని పర్యటిస్తారు. ఉక్రెయిన్ – రష్యా మధ్య నెలకొన్న యుద్ధం నేపథ్యంలో, ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

నరేంద్ర మోడీ , కీవ్ పర్యటనకు ముందు, ఆగస్టు 21 మరియు 22న పోలాండ్‌లో పర్యటిస్తారు. పోలాండ్ నుంచి కీవ్‌కు ఆయన రైలు మార్గంలో ప్రయాణించనున్నారు. 23న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ ఉండనుంది. భారత్ , ఉక్రెయిన ద్వైపాక్షిక సంబందాలు మరింత బలోపేతం అవుతాయని తెలుస్తోంది. ప్రధానమంత్రిగా మూడోసారి నరేంద్ర మోడీ విజయం సాదించిన సంధర్బంలో జెలెన్ స్కీ మోడీకి ఫోన్ చేసి అభినందించారు. తమ దేశానికి పర్యటనకు రావలసిందిగా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని ఉక్రెయిన్ పర్యటన ఖరారు అవడం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.

Latest news

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డు

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఒక సెకనుకు 1.02 పెటాబిట్స్ (Pbps) వేగంతో డేటాను బదిలీ చేయగలిగారు. ఇది ఎంత వేగం...

Kangana Ranaut: ఎంపీలకు జీతం సరిపోవడం లేదు: కంగనా రనౌత్

మండి ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. కంగనా రనౌత్ ఎంపీలకు జీతం సరిపోవడం లేదు అని, ఎంపీలకు కేంద్రం...

16వ రోజ్‌గార్ మేళా.. నియామక పత్రాలు అందజేసిన కిషన్ రెడ్డి

హైదరాబాద్‌లోని రైల్ కళారాంగ్‌లో జరిగిన 16వ రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ...

అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. సీఎం శుభాకాంక్షలు

హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో శుక్రవారం అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు....
- Advertisement -spot_imgspot_img

జీఎస్టీ వసూళ్లలో ఏపీ రోల్ మోడల్‌గా ఉండాలి: సీఎం చంద్రబాబు

జీఎస్టీ వసూళ్లలో దేశానికి రోల్ మోడల్‌గా ఆంధ్రప్రదేశ్‌ను నిలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పన్ను ఎగవేతలను నిరోధించడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆయన...

రాగ‌ల 72 గంట‌ల్లో.. కేటీఆర్ Vs మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్..!

తెలంగాణ రాజకీయం ప్రస్తుతం అటు సవాళ్లు, ఇటు ప్రతిసవాళ్లతో అట్టుడుకుతోంది. రాగ‌ల 72 గంటల్లో ఈ రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా...

Must read

- Advertisement -spot_imgspot_img

You might also likeRELATED
Recommended to you