కేసీఆర్ రైతులకు రైతుబందు ఇచ్చి.. మిగతా పథకాలు ఎత్తివేశారు : ఈటెల రాజేందర్

దేశ వ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 1.25 లక్షల పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలను జాతికి అంకితం చూసే కార్యక్రమాన్నిరంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో గణేశ్ ఆగ్రో ఏజెన్సీ ఎరువుల దుకాణంలో ప్రధాని మోడీ డిజిటల్ కార్యక్రమాన్ని ఆన్లైన్ ద్వారా వీక్షించారు. ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. 1.25 లక్షల పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయడం గొప్ప విషయమని అన్నారు. దేశంలోని రిటైల్ ఎరువుల దుకాణాలను దశలవారీగా పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా కేంద్రం మారుస్తోందని అన్నారు. మలిదశలో లక్ష 75 వేల పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానున్నారని అన్నారు. ఇవి రైతుల యెక్క అనేక రకాల అవసరాలు తీరుస్తాయని, వ్యవసాయానికి అవసరమైన ముడిపదార్ధాలు (ఎరువులు, విత్తనాలు, పనిముట్లు), భూసార పరీక్షలు, విత్తనాలు, ఎరువుల కోసం పరీక్షా సౌకర్యాలు కడా అందిస్తాయని ఈటెల రాజేందర్ అన్నారు.

పలు రకాల అంశాలపై రైతులకు అవగాహన కల్పించడం, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని అందించడం, బ్లాక్, జిల్లా స్థాయి అవుట్‌ లెట్‌ లలో రిటైలర్‌ల సామర్థ్యాన్ని పెంపొందించడానికి పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాల ద్వారా చర్యలు అమలు జరుగుతాయని ఈటల రాజేందర్ తెలిపారు. అమెరికా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో యూరియా, డిఎపిని రైతులు కొనలేని ధరలు ఉన్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంవత్సరానికి 10వేలు చేతులో పెట్టి అన్ని సబ్సిడీలని ఎత్తివేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ రైతుబంధు పేరిట రైతులను దారుణంగా మోసం చేశారని ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో దోచుకుంటున్నారని సీఎం కేసీఆర్ పై ఈటెల మండిపడ్డారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వస్తుందా.. ‘గులాబీ’ గుబాలించేనా ?

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ...

తెలంగాణ బీజేపీ నాయకులతో అధిష్టానం.. పనిచేసే వారికే పదవులు !

తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో...

తెలంగాణ మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...

సంక్రాంతి తర్వాత తెలంగాణ బీజేపీ లో అనూహ్య మార్పులు !

తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మేమే అని బీజేపీ ఎందుకు అంటుంది..?...

కొమురవెల్లి మల్లన్న కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కల్యాణోత్సవానికి రావాలని కోరుతూ అటవీ, పర్యావరణ,...

Topics

బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వస్తుందా.. ‘గులాబీ’ గుబాలించేనా ?

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ...

తెలంగాణ బీజేపీ నాయకులతో అధిష్టానం.. పనిచేసే వారికే పదవులు !

తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో...

తెలంగాణ మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...

సంక్రాంతి తర్వాత తెలంగాణ బీజేపీ లో అనూహ్య మార్పులు !

తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మేమే అని బీజేపీ ఎందుకు అంటుంది..?...

కొమురవెల్లి మల్లన్న కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కల్యాణోత్సవానికి రావాలని కోరుతూ అటవీ, పర్యావరణ,...

తెలంగాణ అస్తిత్వాన్ని కాాపాడుకోవడం కోసం మరో పోరాటం: కేటిఆర్

తెలంగాణ సాహితీ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన కవి, రచయిత నందిని...

దొడ్డి కొమురయ్య కురుమ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ కోకాపేటలో దొడ్డి కొమురయ్య (Doddi Komaraiah) కురుమ భవనాన్ని ముఖ్యమంత్రి...

వికారాబాద్ లో కామన్ డైట్ ప్లాన్ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని సంక్షేమ హాస్టల్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img