Wednesday, June 18, 2025
HomeNewsAPశ్రీశైలం జలాశయానికి మళ్లీ పెరిగిన వరద

శ్రీశైలం జలాశయానికి మళ్లీ పెరిగిన వరద

కృష్ణానది పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం మళ్లీ పెరిగింది. జూరాల మరియు సుంకేసుల ప్రాజెక్టుల ద్వారా 1,37,992 క్యూసెక్కుల వరద నీరు చేరింది. దీంతో, సోమవారం ఉదయం 9 గంటల సమయానికి డ్యామ్ నీటిమట్టం 883.80 అడుగులు గా మరియు నీటి నిల్వ సామర్థ్యం 208.7210 టీఎంసీలుగా నమోదైంది. కుడిగట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయబడింది, కాగా ఎడమ గట్టు కేంద్రం ద్వారా 37,882 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments