Tuesday, March 25, 2025
HomeNewsTelanganaASSEMBLY:వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు మూడు రోజులే

ASSEMBLY:వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు మూడు రోజులే

వర్షాకాల శాసన సభ సమావేశాలను మూడు రోజుల పాటు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. సమావేశాలను 20 రోజుల పాటు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. అయినా మూడు రోజుల పాటే సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మూడు రోజుల తర్వాత సభను అవసరం అయితే పోడిగించే అంశాన్నికూడా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని మీటింగ్ లో నిర్ణయించారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments