Mithun Chakraborty: బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు

ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి (Mithun Chakraborty) కి దాదాసాహెబ్ పాల్కే అవార్డు (Dadasaheb phalke award)కు ఎంపికయ్యారు. మనదేశంలో సినీరంగంలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. ఈ అవార్డుకు ఈసంవత్సరం మిథున్ చక్రవర్తి ఎంపికయ్యారని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini vaishnaw) ప్రకటించారు. అక్టోబర్ 8వ తేదీన జరగనున్న 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ వేడుకల్లో ఈ అవార్డును అందజేస్తారు. బాలీవుడ్ లో చాలా సినిమాల్లో నటించిన మిథున్, 1982లో విడుదలయిన “డిస్కో డ్యాన్సర్” సినిమాతో విశేష జనాదరణ పొందారు.

పశ్చిమ బెంగాల్ కు చెందిన 74 యేళ్ల మిథున్ చక్రవర్తి హిందీతో పాటు, ఒడిశా, భోజ్‌పురి, బెంగాలీ, తమిళ, కన్నడ, పంజాబీ బాషల్లో 350కి పైగా సినిమాల్లో నటించారు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితుడే. పవన్ కళ్యాణ్, వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన “గోపాల గోపాల” మల్టీస్టారర్ మూవీలో స్వామీజీ పాత్రలో ప్రేక్షకులను మెప్పించారు. 1976లో మృణాల్ సేన్ కళాత్మక చిత్రం మృగయాతో హిందీ చలనచిత్ర రంగ ప్రవేశం చేసాడు. ఈసినిమాకు ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు.

మిథున్ చక్రవర్తి రాజకీయాల్లో కూడా ఆసక్తి కనబరిచారు. మమతా బెనర్జీ ఆద్వర్యంలోని తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీ (TMC) తరపున 2014లో రాజ్యసభకు ఎంపికయ్యారు. అయితే తాను రెండు సంత్సరాలకే (2016లో) ఆపదవికి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

సంక్రాంతి సందర్బంగా P4 విధానంలో భాగస్వాములమవుదాం: సీఎం చంద్రబాబు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, దేశవిదేశాల నుంచి జన్మభూమికి వచ్చి బంధుమిత్రులతో...

తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను...

బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వస్తుందా.. ‘గులాబీ’ గుబాలించేనా ?

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ...

తెలంగాణ బీజేపీ నాయకులతో అధిష్టానం.. పనిచేసే వారికే పదవులు !

తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో...

తెలంగాణ మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...

Topics

సంక్రాంతి సందర్బంగా P4 విధానంలో భాగస్వాములమవుదాం: సీఎం చంద్రబాబు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, దేశవిదేశాల నుంచి జన్మభూమికి వచ్చి బంధుమిత్రులతో...

తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను...

బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వస్తుందా.. ‘గులాబీ’ గుబాలించేనా ?

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ...

తెలంగాణ బీజేపీ నాయకులతో అధిష్టానం.. పనిచేసే వారికే పదవులు !

తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో...

తెలంగాణ మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...

సంక్రాంతి తర్వాత తెలంగాణ బీజేపీ లో అనూహ్య మార్పులు !

తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మేమే అని బీజేపీ ఎందుకు అంటుంది..?...

కొమురవెల్లి మల్లన్న కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కల్యాణోత్సవానికి రావాలని కోరుతూ అటవీ, పర్యావరణ,...

తెలంగాణ అస్తిత్వాన్ని కాాపాడుకోవడం కోసం మరో పోరాటం: కేటిఆర్

తెలంగాణ సాహితీ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన కవి, రచయిత నందిని...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img