Chiranjeevi: చిరంజీవికి అరుదైన గుర్తింపు.. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు

మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించారు. భారతీయ సినీనటులకు ఎవరికీ సాధ్యంకాని ఘనత సాధించినందుకు ఈ స్థానం లభించింది. మెగాస్టార్ ఇప్పటివరకు 156 సినిమాల్లో నటించి, 537 పాటల్లో డ్యాన్స్ లు చేశారు. ఈ పాటల్లో మెత్తం 24 వేల మూమెంట్స్ చేసినందుకు గాను చిరంజీవిని గిన్నిస్ బుక్ వారు గుర్తించి, ఆయనకు సముచిత స్థానం కల్పించారు.

ఆదివారం హైదరాబాద్ లోని హోటల్ ఐటీసీ కొహినూర్ లో చిరంజీవికి గిన్నిస్ బుక్ ప్రతినిధులు, బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ చేతుల మీదుగా గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు పర్టిఫికెట్ అందుకున్నారు. ఈకార్యక్రమంలో టాలీవుడ్ ప్రముఖులు, మెగా కుటుంబసభ్యులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.

ఈసంధర్బంగా మెగాస్టార్ మాట్లాడుతూ.. తనకు నటనతోపాటు డ్యాన్స్ అంటే ఎంత ఇష్టమో తెలిపారు.చిన్నప్పటినుండి డ్యాన్స్ అంటే ప్రాణం అని అన్నారు. తనకు ఉన్న ఈ extra క్వాలిఫికేషన్ వల్లే సినిమాల్లో అవకాశాలు వచ్చియని తెలిపారు. తన డ్యాన్స్ కు ప్రపంచ స్థాయి అవార్డు వచ్చినందకు చాలా సంతోషంగా ఉందని చిరంజీవి తెలిపారు. ఈ అవార్డు రావడంలో తన డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లతో పాటు అభిమానుల పాత్ర కీలకమైందని మెగాస్టార్ తన సంతోషాన్ని పంచుకున్నారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

హ‌క్కుల ర‌క్ష‌ణ కోసం ద‌క్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలి: సీఎం రేవంత్

ఒకే దేశం.. ఒకే ఎన్నిక నిజానికి ఒకే వ్య‌క్తి.. ఒకే పార్టీ...

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో ప్రభావం చూపుతాయా..?

ఢిల్లీలో దాదాపు 27 సంవత్సరాల తరువాత బీజేపీ విజయబావుటా ఎగురవేసింది. డిల్లీలో...

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం: మంత్రి దామోదర

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వైద్య,...

Prajavani: ప్రజావాణికి 4901 దరఖాస్తులు

హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన...

అబ్కారీ శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి జూప‌ల్లి

ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల సమస్యల సత్వర పరిష్కారానికి తన...

Topics

హ‌క్కుల ర‌క్ష‌ణ కోసం ద‌క్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలి: సీఎం రేవంత్

ఒకే దేశం.. ఒకే ఎన్నిక నిజానికి ఒకే వ్య‌క్తి.. ఒకే పార్టీ...

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో ప్రభావం చూపుతాయా..?

ఢిల్లీలో దాదాపు 27 సంవత్సరాల తరువాత బీజేపీ విజయబావుటా ఎగురవేసింది. డిల్లీలో...

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం: మంత్రి దామోదర

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వైద్య,...

Prajavani: ప్రజావాణికి 4901 దరఖాస్తులు

హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన...

అబ్కారీ శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి జూప‌ల్లి

ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల సమస్యల సత్వర పరిష్కారానికి తన...

తెలంగాణకు 20 ల‌క్ష‌ల ఇండ్లు మంజూరు చేయండి: పొంగులేటి

తెలంగాణ ప్రాంత ప్ర‌జ‌ల ఆశ‌లు, ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా గ‌డ‌చిన ప‌ది సంవ‌త్స‌రాల‌లో...

గౌరవెల్లి భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కారిస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిని రవాణా మరియు బీసీ సంక్షేమ...

ముగిసిన సీఎం సింగపూర్​ పర్యటన.. దావోస్ కు రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం మూడు...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img