Thursday, April 17, 2025
HomeNewsTelanganaTSRTC: ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులు విలీనం

TSRTC: ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులు విలీనం

ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను (TSRTC) ప్రభుత్వంలో విలీనం చేస్తమని సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసంది. దీంతో 43 వేల పైచిలుకు కార్మికులు ఇక నుండి ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. దీనికి సంబందించి బిల్లును ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశసెపడతామని మంత్రి కేటీఆర్ కాబినెట్ మీటింగ్ అనంతరం వెల్లడించారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments