Fathers Day: రాష్ట్రపతి నిలయంలో ఘనంగా ఫాదర్స్ డే వేడుకలు

బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆదివారం ఫాదర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్, రంగారెడ్డి మరియు మేడ్చల్ మల్కాజిరి జిల్లాలలోని సంక్షేమ అధికారుల పరిధిలోని వృధాశ్రమాలు, అనాధ శరణాలయాలు మరియు బాల సదన్ల నుండి సుమారు 755 మంది ఈ వేడుకల్లో పాల్గొన్నారని రాష్ట్రపతి నిలయం మేనేజర్ డా. కె. రజని ప్రియ తెలిపారు. అంతే కాకుండా ఈతరం చిన్నారులు, యువత తల్లిదండ్రుల విలువ తెలుసుకొని, వృధాప్యంలో వారిని బాధ్యతగా చూసుకోవవాలని రజని ప్రియ అన్నారు.

WhatsApp Image 2024 06 16 at 6.56.51 PM

సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన ఈ వేడుకలలో పెద్దలు, పిల్లలు ఉత్సాహంతో పాల్గొన్నారు. కుటుంబంలో తండ్రి పాత్రను, ఔన్నత్యాన్ని తెలియజెప్పారు. అలాగే తండ్రి ప్రేమ మరియు బాధ్యత గురించి తెలుపుతూ గీతాలాపన మరియు నృత్య ప్రదర్శన లాంటి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమం వృధాశ్రమంలో ఉంటున్న వృద్ధులు మరియు బాలసదనంలో ఉంటున్న చిన్నారులను అనుసంధానం చేసేవిధముగా నిర్వహించడం జరిగింది.

Capture 3

ఈ కార్యక్రమంలో గాయత్రి స్కూల్ అఫ్ కూచిపూడి డాన్స్ నాగారం, కలర్స్ అఫ్ డాన్స్ – KPHB తదితర చిన్నారులు నృత్య ప్రదర్శనతో అలరించారు. సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ హయత్ నగర్, సాకేత్ పర్బనవ్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ కూకట్ పల్లి, ఆధార్ వెల్ఫేర్ బాల నగర్, గౌరి ఆశ్రమం గర్ల్స్ హెూమ్ బహదురుపల్లి, గవర్నమెంట్ చిల్డ్రన్ గర్ల్స్ హెూమ్ తదితర ఆశ్రమాలు మరియు బాలసదన నుండి చిన్నారులు, పెద్దలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 755 మందికి రాష్ట్రపతి నిలయంలోనికి ఉచిత సందర్శన కల్పించారు.

2
Capture 4
111
r
rr
Capture 5
rb
Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

అబ్కారీ శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి జూప‌ల్లి

ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల సమస్యల సత్వర పరిష్కారానికి తన...

తెలంగాణకు 20 ల‌క్ష‌ల ఇండ్లు మంజూరు చేయండి: పొంగులేటి

తెలంగాణ ప్రాంత ప్ర‌జ‌ల ఆశ‌లు, ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా గ‌డ‌చిన ప‌ది సంవ‌త్స‌రాల‌లో...

గౌరవెల్లి భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కారిస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిని రవాణా మరియు బీసీ సంక్షేమ...

ముగిసిన సీఎం సింగపూర్​ పర్యటన.. దావోస్ కు రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం మూడు...

రాష్ట్రాన్నిఆర్ధికవిధ్వ‌సం చేసిన వారు విమ‌ర్శ‌లు చేయ‌డం విడ్డూరం: భట్టి

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల 15వ తేదీ తర్వాత జీతాలు ఇచ్చే...

Topics

అబ్కారీ శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి జూప‌ల్లి

ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల సమస్యల సత్వర పరిష్కారానికి తన...

తెలంగాణకు 20 ల‌క్ష‌ల ఇండ్లు మంజూరు చేయండి: పొంగులేటి

తెలంగాణ ప్రాంత ప్ర‌జ‌ల ఆశ‌లు, ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా గ‌డ‌చిన ప‌ది సంవ‌త్స‌రాల‌లో...

గౌరవెల్లి భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కారిస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిని రవాణా మరియు బీసీ సంక్షేమ...

ముగిసిన సీఎం సింగపూర్​ పర్యటన.. దావోస్ కు రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం మూడు...

రాష్ట్రాన్నిఆర్ధికవిధ్వ‌సం చేసిన వారు విమ‌ర్శ‌లు చేయ‌డం విడ్డూరం: భట్టి

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల 15వ తేదీ తర్వాత జీతాలు ఇచ్చే...

అసత్య ప్రచారాలపై డీసీపీకి బీఆర్ఎస్ మహిళా విభాగం ఫిర్యాదు

సోషల్ మీడియా ద్వారా ఫేక్ న్యూస్ తో బీఆర్ఎస్ పార్టీ పైన,...

సంక్రాంతి సందర్బంగా P4 విధానంలో భాగస్వాములమవుదాం: సీఎం చంద్రబాబు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, దేశవిదేశాల నుంచి జన్మభూమికి వచ్చి బంధుమిత్రులతో...

తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img