Thursday, May 15, 2025
HomeNewsTelanganaBRS PARTY: సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

BRS PARTY: సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ ప్రగతి భవన్ లో కొనసాగుతోంది. పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో ఈ సమావేశం జరుగుతుంది. ఈ నెల 18 నుండి ప్రారంభం కాబోయే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో.. పార్టీ అనుసరించవలసిన విధానాలపై చర్చిస్తున్నారు. రాష్ట్రానికి రావలసిన నిధులు, బకాయిలపై పార్లమెంటులో ఏ విధంగా వ్యవహరించాలో ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశా, నిర్దేశం చేస్తున్నారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నేత కేశవరావు, పార్టీ లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వర రావుతో పాటు రాజ్యసభ సభ్యులు, లోక్ సభ సభ్యులు పాల్గొన్నారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments