తెలంగాణ సచివాలయ ప్రాంగణంలో నూతన గుడి, మసీదు, చర్చిలను ప్రారంభించిన సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై

సచివాలయం ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన నల్లపోచమ్మ గుడి, మసీదు, చర్చిలను సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై ప్రారంభించారు. ఆలయం వద్ద నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం, గవర్నర్ లు ఇరువురూ పాల్గొన్నారు. ఆ తరువాత చర్చి, మసీదు ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారు.

సచివాలయానికి మొదటిసారి వచ్చిన గవర్నర్ కు సీఎం కేసీఆర్ ఘనంగా స్వాగతం పలికారు. గతంలో సచివాలయ ప్రారంభోత్సవానికి సైతం గవర్నర్ తనకు ఆహ్వానం అందలేదని చెప్పిన విషయం తెలిసిందే. అయితే, నిన్న రాజ్ భవన్ లో పట్నం మహెందర్ రెడ్డి మంత్రగా ప్రమాణ స్వీకారోత్సవానికి రాజ్‌ భవన్ కు వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ తో ప్రత్యేకంగా 20 నిముషాల పాటు సమావేశం అయ్యారు. సచివాలయంలోని ప్రార్ధనా మందిరాల ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు. ఆ మేరకు గవర్నర్ ఈ రోజు సచివాలయానికి వచ్చారు. సచివాలయ సందర్శనకు సీఎం గవర్నర్ ను తీసుకువెళ్లారు. గవర్నర్ కు సచివాలయ ప్రాంగణాన్ని కలియదిరిగి చూయించారు. ఒక్కో ఫ్లోర్ గురించి వివరించారు. అనంతరం గవర్నర్ కు సాంప్రదాయ పద్ధతిలో ఆహ్వానం పలుకుతూ సీఎం తన ఛాంబర్ కి తోడ్కొని వెళ్ళి, శాలువాతో సత్కరించి పూల బొకేను అందించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బొట్టు, కుంకుమలతో గవర్నర్ ని సాంప్రదాయ పద్ధతిలో సన్మానించారు. అనంతరం హై ‘టీ’ తో గవర్నర్ కు సీఎం ఆతిథ్యమిచ్చారు.

మొత్తానికి ప్రగతి భవన్ కు రాజ్ భవన్ కు దూరం తగ్గిందనే సంకేతాల కనిపిస్తున్నాయి. కార్యక్రమం అనంతరం గవర్నర్ కు ప్రత్యేక జ్ఞాపికను ప్రభుత్వం తరపున అందించి సన్మానించారు. ఈకార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

సంక్రాంతి సందర్బంగా P4 విధానంలో భాగస్వాములమవుదాం: సీఎం చంద్రబాబు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, దేశవిదేశాల నుంచి జన్మభూమికి వచ్చి బంధుమిత్రులతో...

తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను...

బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వస్తుందా.. ‘గులాబీ’ గుబాలించేనా ?

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ...

తెలంగాణ బీజేపీ నాయకులతో అధిష్టానం.. పనిచేసే వారికే పదవులు !

తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో...

తెలంగాణ మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...

Topics

సంక్రాంతి సందర్బంగా P4 విధానంలో భాగస్వాములమవుదాం: సీఎం చంద్రబాబు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, దేశవిదేశాల నుంచి జన్మభూమికి వచ్చి బంధుమిత్రులతో...

తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను...

బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వస్తుందా.. ‘గులాబీ’ గుబాలించేనా ?

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ...

తెలంగాణ బీజేపీ నాయకులతో అధిష్టానం.. పనిచేసే వారికే పదవులు !

తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో...

తెలంగాణ మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...

సంక్రాంతి తర్వాత తెలంగాణ బీజేపీ లో అనూహ్య మార్పులు !

తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మేమే అని బీజేపీ ఎందుకు అంటుంది..?...

కొమురవెల్లి మల్లన్న కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కల్యాణోత్సవానికి రావాలని కోరుతూ అటవీ, పర్యావరణ,...

తెలంగాణ అస్తిత్వాన్ని కాాపాడుకోవడం కోసం మరో పోరాటం: కేటిఆర్

తెలంగాణ సాహితీ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన కవి, రచయిత నందిని...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img